పరిచయం
తెలుగు సాహిత్య ప్రపంచంలో మూడు దశాబ్దాలకు పైగా అక్షర సేద్యం చేస్తున్న
కవి-రచయిత సింహాచలం లక్ష్మణస్వామి. వెయ్యికి పైగా కవితలు రచించిన ఈయన, తన తొలి కవితా సంపుటి
"కొత్త పూల దారి"ని నాటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసుకున్నారు.
వందలాది కవితలు, కథలు పత్రికలలో ప్రచురితమయ్యాయి.



మా సోషల్ మీడియా
You didn’t come this far to stop


